మన్యంటీవీ తాడ్వాయి/ఏటూరునాగారం: ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలో గల కోత్తూరు గ్రామానికి సరిహద్దులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మృతి చెందియున్నారు.
వీరి పక్కనే పురుగుల మందు డబ్బాఉంది.
వీరి మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: