CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనాథ వ్యక్తి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

Share it:

 


*ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్.


మన్యంటీవీ ఏటూరునాగారం:


ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధిలో జగజంపుల బాలరాజు అనే అనాథ చనిపోగా స్థానిక సర్పంచ్ ద్వారా సమాచారం తెలుసుకున్న  ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ 

అయిదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మరోసారి వారు మానవతా దృక్పథంతో సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

పేదల పైన వారు మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నారు అని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: