మన్యం టీవీ మంగపేట.
నూతన జిల్లా చేయుటకు సహకరించిన పల్లా రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం...
పల్లా కు మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.
భవిష్యత్లో కార్యకర్తలకు మంచి రోజులు...
నూతన జిల్లా ,పోడు భూముల సమస్య మల్లంపల్లి మండల సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలోకి తీసుకొని వెళ్లి పరిష్కారం కోసం పల్లా తప్పించారు.
జ్యోతిబస్ లాంటి దేశ నేత,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పల్లా భావాలను మెచ్చుకొన్నారు.
వామపక్షాల భావజాలాన్ని కలిగిన నేత పల్లా....
అని మంగపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ హాజరై మాట్లాడారు...
ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ పోరిక గోవింద్ నాయక్,,శ్రీధర్ వర్మ,గుండేటి రాజు యాదవ్,తోట రమేష్,కడబోయిన నరేందర్,కటికనేని దినకర్, చిట్టిమల్ల సమ్మయ్య కర్రీశ్యాంబాబు,చిలుకమర్రి రాజేందర్,కాటూరి సుగుణ, అమిలి చంద్రయ్య, సిద్దంశెట్టి లక్ష్మణ్ రావు,అచ్చసత్యనారాయణ, కోదండమ్,,నర్రా శ్రీధర్,సింగరిబోయిన నర్సయ్య,ఏడుకొండలు,
శ్రీనుయాదవ్,,నూతిలకంటి ముకుందం,బుట్టో,సత్యనారాయణ, కోడం సత్యనారాయణ, గుడివాడ శ్రీహరి,,అర్జున్,నూనె లింగయ్య ,నక్క యాకయ్య,ముసలయ్య, వీరస్వామి, ప్రశాంత్,రవి,వేణు,,గట్టు నర్సింహారావు,గోసుకుల లక్ష్మీ, పంపాల పార్వతి,,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, పాలకుర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: