మన్యం టీవీ, పినపాక:పినపాక మండల కేంద్రానికి చెందిన రాము ఇటీవలే మృతి చెందాగ మృతుని స్నేహితులు కుటుంబాన్ని పరమర్శించారు. రాము కుటుంబం కడు నిరుపేదలు. ఈ నేపథ్యంలో మృతుడు రాము స్నేహితులు తల్లి కి రూ.7వేల ఆర్ధిక వితరణ అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు కన్నె రమేష్, గొట్టెముక్కుల సురేష్,నవీన్ బాబు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: