CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాము కుటుంబ సభ్యులకు స్నేహితులు రూ.7వేల ఆర్థిక వితరణ

Share it:

 


మన్యం టీవీ, పినపాక:పినపాక మండల కేంద్రానికి చెందిన రాము ఇటీవలే మృతి చెందాగ మృతుని స్నేహితులు కుటుంబాన్ని పరమర్శించారు. రాము కుటుంబం కడు నిరుపేదలు. ఈ నేపథ్యంలో మృతుడు రాము స్నేహితులు  తల్లి కి  రూ.7వేల ఆర్ధిక వితరణ అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో  స్నేహితులు కన్నె రమేష్, గొట్టెముక్కుల సురేష్,నవీన్ బాబు తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: