CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ ఎలక్షన్ గోడ పోస్టర్ ఆవిష్కరణ

Share it:

 


మన్యంటీవీ ఏటూరునాగారం: ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గోడ పోస్టర్లు ఆవిష్కరించి తదనంతరం అంటించే  కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి  రాజేష్,ఏటూరునాగారం మండల మీడియా ఇంచార్జి జాడి బోజరావు, కొమ్మిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: