మన్యంటీవీ ఏటూరునాగారం: ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గోడ పోస్టర్లు ఆవిష్కరించి తదనంతరం అంటించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి రాజేష్,ఏటూరునాగారం మండల మీడియా ఇంచార్జి జాడి బోజరావు, కొమ్మిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: