మన్యం టీవీ, పినపాక:
పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ లో ఫిబ్రవరి 1వ తారీకు నుంచి స్కూల్స్ ప్రారంభించడం జరుగుతుంది .ఈ నేపథ్యంలో ప్రతి పాఠశాల లో స్థానిక సర్పంచ్ బడిస మహేష్ ఆధ్వర్యంలో హై పో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించడం జరిగినది. స్కూల్స్ ఆవరణని శుభ్ర పరచడం జరిగింది. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చేయించడం జరిగినదని జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ,సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: