👉ఎంపీపీ గుమ్మడి గాంధీ
పినపాక నియోజకవర్గ కేంద్రంలోపల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ గుమ్మడి గాంధీ ప్రారంభించారు .నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి అని 0 నుండి 5సంవత్సరాల చిన్నారులకు తప్పనిసరి వేయించాలి అని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు, మండల వైద్య అధికారి పి.శివకుమార్,హెచ్ ఈ ఓ వీరస్వామీ,ఆశావర్కర్లు తదితరులు పాల్గోన్నారు
Post A Comment: