రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వార అర్దిక సహయం
మాజీ వార్డు సభ్యుని కుటుంబన్ని పరామర్శించిన రేగా
మన్యం టీవీ: కరకగూడెం.మీ కుటుంబ సభ్యునిగా ఎల్లవేళలా అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు భరోసా ఇచ్చారు. ఇటివల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన చొప్పాల గ్రామపంచాయతి మాజీ వార్డు సభ్యులు జాడి పెద్ద వెంకటెశర్లు కుటుంబ సభ్యులను పరామర్శచించి ఓదార్చరు.అనంతరం రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా 10.000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చందా హరి క్రిష్ణ వేణు పూజరి.క్రిష్ణ బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమరం రాంబాబు చొప్పాల సర్పంచ్ జవాజి.రాధ ఎంపిటీసి ఎల్లబోయిన మునీంద్రా కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి గౌడ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: