మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం,సీతరామపురం,మల్లెలమడుగు,నెల్లిపాకల్లో గల జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలను సందర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ సందర్భంగా పాఠశాలకు శానిటైజెర్ స్టాండ్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కె ఖదీర్,సర్పంచులు పర్షిక రాజమ్మ,చాప ఉమాదేవి,కొడి క్రిష్ణవేణి,ఎంపీటీసీ గాదె జయ,మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్,మల్లెలమడుగు ఉపసర్పంచ్ రాఘవులు,పాఠశాలల ప్రదానొపాద్యాయులు,ఉపాద్యాలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: