CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల్లో మొక్కలు నాటోద్దని కోరుతూ ఎం ఎల్ ఏ కి వినతి పత్రం

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలం లోని 

కొత్తూరు మొట్లాగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మాయి గూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులు ఈరోజు కోమటిపల్లి క్రాస్ లో ఎం ఎల్ ఏ సీతక్క ను  కలిసి ,


గత ఇరవై సంవత్సరాలనుండి గా పోడు భూములను సాగు చేసుకుంటున్నామని ,

గత రెండు నెలలు గా మీ భూముల్లో మొక్కలు పెడతామని అటవీశాఖ అధికారులు బయ భ్రాంతులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారని కావున ఫారెస్ట్ అధికారులు మొక్కలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.


ఈ కార్యక్రమంలో రైతులు మంకిడి మహేందర్, వట్టం పుల్లయ్య, ఈసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: