మన్యం టీవీ కడెం : కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విధులు బహిష్కరించిన ఉద్యోగులు బుధవారం కడెం విద్యుత్ ఉద్యోగులు ఒక్కరోజు విధులు బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విధానాలను ఖండింస్తూ విద్యుత్ శాఖ జిల్లా స్థాయి డివిజన్ స్థాయి మండలం స్థాయి ఇంజనీర్ లు ఆకవంటెంట్ సిబ్బంది కింది స్థాయి సిబ్బంది సైతం ఒక్కరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కడం విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు..
Post A Comment: