మన్యం టీవీ భద్రాచలం: సోమవారం మొదటి రోజే గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల లో గల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి విద్యార్థిని ధర్మ మీటర్ తో చెక్ చేసి మరియు శానిటేషన్ చేసి మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి covid-19 నియమ నిబంధనలు పాటించాలని ప్రిన్సిపల్ దేవదాస్ గారు సూచించారు. 9 మరియు పదవ తరగతి విద్యార్థులు బాగా చదువుకోవాలని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపల్ దేవదాస్ సూచించారు.
Post A Comment: