మన్యం టీవీ భద్రాచలం సోమవారం మొదటిరోజు గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలికల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. ప్రిన్సిపల్ దేవదాస్ హడావుడిగా విద్యార్థుల కి ఏదో ఒకటి పెడదామని అనుకోకుండా ప్రిన్సిపాల్ దేవదాస్ మిడ్ డే మీల్స్ బాగుండాలని తమ సిబ్బందికి చెప్పి తిన్న విద్యార్థులు మిగతా విద్యార్థులకు చెప్పి వారు కూడా పాఠశాల మరియు కళాశాల వైపు వెళ్లాలని ఆలోచన రావాలనే ఆయన ఆకాంక్షించారు. మిడ్ డే మీల్స్ ఈరోజు వండిన పదార్థాలు చికెన్ కర్రీ, కోడిగుడ్డు కూర ,పప్పు, కూరగాయ, సాంబార్ మరియు పెరుగు వేసి వడ్డించడం జరిగింది. గురుకుల పాఠశాల లోని మరియు కళాశాలలోనే ఈరోజు మధ్యాహ్నం పెట్టిన భోజనం ఇంటిని మరిపించే భోజనం, మరియ ప్రిన్సిపల్ దేవదాసు గారు మిగిలిన విద్యార్థులు కూడా తొందరగా హాజరుకావాల్సిందిగా ఆయన ఆకాంక్షించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మిడ్ డే మీల్స్ జరిగింది.
Post A Comment: