మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు పినపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు రేగా కాంతారావు జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ గా అవార్డు పొందిన మొండికుంట గ్రామ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ని శాలువా తో ఘనంగా సన్మానించారు, మొండికుంట గ్రామ పంచాయతీ ఇంకా అభివృద్ధి పథంలో నడపాలని ,నా యొక్క సహాయ సహాకారాలు ఎల్లవేళలా వుంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం నరసింహారావు , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు,యాదగిరి గౌడ్,మొండికుంట ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,ఎంపీటీసీ కమటం నరేష్ ,జాలే రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: