మహగాం : పాఠశాలలు నిన్నటి నుండి తెరుచుకోవడంతో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల మహగాం లో ఉపాధ్యాయులు వచ్చిన వారి యొక్క తల్లి తండ్రుల నుండి విద్యార్థినుల యొక్క ఆరోగ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు .. అలాగే వచ్చిన ప్రతి విద్యార్థినికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేశారు.. ఇందులో గ్రామ సభ్యులు కూడా పాల్గొన్నారు..
Post A Comment: