మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో మూడు నెలల క్రితం యాక్సిడెంట్ అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీరముస్టి. ప్రభాకర్ కుటుంబానికి జస్వీర్ సింగ్ వర్మ,సెక్యూరిటీ ఏజెన్సీ సూపర్వైజర్, గుంటి.లక్ష్మి నారాయణ, మరియు సిబ్బంది బీహెచ్ఈఎల్ సెక్యూరిటీ బిటిపిఎస్ మణుగూరు ఆధ్వర్యంలో రూ.39,000 వేలు రూపాయలును మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి అందజేశారు.
Post A Comment: