ఉట్నూరు, మన్యం టివి :
ఈరోజు రాయి గుడాలో జంగో లింగో దీక్ష దారులు హనుమాన్ మందిరంలో దీక్షయా గురు సమావేశంలో మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రారంభించడానికి ముందు పెంధోర చిత్రు తో ప్రారంభం అయింది. ఈ దీక్ష వలన క్రమశిక్షణ కలిగి వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది కనుక చేదు అలవాట్లు దూరం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనిషి చైతన్యం చెంది అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం రఘునాథ్. జంగో లింగో ఘన సంస్థాన్ అధ్యక్షులు,పుర్క బాపురావు, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాడవి రాజేశ్వర్,తెలంగాణ చిత్ర కళాకారులు, అడా షేకు, పెంధోర భీము,సర్ మేడి పంద్రా అమృతు రావు పాల్గొన్నారు.
Post A Comment: