మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు తుమ్మల చెరువు ఉమ్మడి పంచాయతీ లో కోయ వారి దోర-పటేల్ వ్యవస్థ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది నేను సైతం నా జాతి కోసం నినాదం తో మీటింగ్ ఏర్పాటు చేసి అవగహన కార్యక్రమంలో తుమ్మల చెరువు,వెంకటాపురం, గోందిగూడెం పంచాయతీ ల మాజీ సర్పంచ్ లు,మాజీఉప సర్పంచ్ లు తాటి వెంకటేశ్వర్లు ,సోయం నరసింహారావు, మరియు ప్రస్తుత సర్పంచ్ లు బండ్ల సంధ్యా రాణి, మడకం సాదు ,రామచంద్రపురం సర్పంచ్ కాక అశోక్ ,యంపిటిసిలు తాటి పూజీత ,కోమరం చిట్టమ్మ ,ఉప సర్పంచ్ పాయం కామరాజు గిరిజన యువ నాయకులు కోరెం రామారావు, సోయం శ్రీనివాస్, మడకం శ్రీనివాస్, బండ్ల మునేశ్వరావు ,కోరెం నాగేశ్వరరావు, కణితి వెంకటేశ్వరరావు, చాప ముత్తయ్య ,తాటి ఈశ్వరరావు ,వంకా పంతులు ,కోండ్రు రాజు ,తాటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు కుర్సం లక్ష్మణ స్వామి ,కోరెం నరసింహారావు ,రెండు పంచాయతీ ల కుల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కల్తీ వీరమల్లు రిటైర్డ్ పి ఓ ఎటూరునగరం ,రిటైర్డ్ డియస్ పి కోమరం ప్రసాద్ , డిఈ చుంచు రామకృష్ణ, ఇన్ కం టాక్స్ డిపార్ మెంట్ పోడియం బాలరాజు వర్స వసంత్ ,గనిబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: