మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ సురేష్ కుమార్ ను మంగళ వారం తహసిల్దార్ కార్యాలయంలో మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లా రెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, టీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జాలే రామకృష్ణా రెడ్డి ప్రత్యేకంగా కలిసి అభినందన లు తెలిపి పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో ఘనంగా సన్మానించారు.
Post A Comment: