మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల ఆర్ఎస్ మొబైల్ నందు షార్ట్ సర్క్యూట్ వల్ల మొబైల్ షాప్ దహనం జరిగింది. సదరు వ్యాపారికి సుమారు 15 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా, ఎంతో ఖరీదైన విలువైన ఫోన్ లు మరియు ఇతర సామాగ్రి షార్ట్ సర్క్యూట్ వల్ల తగల బడటం జరిగింది. స్థానికులు నీళ్ళుపోసి మంటలు ఆర్పడం జరిగింది. మంటలు అదుపులోకి వచ్చే క్రమంలో ఫైరింజన్ వచ్చి మిగతా మంటలు కూడా ఆర్పడం జరిగింది.
Navigation
Post A Comment: