మన్యం టీవీ,పినపాక:మండల పరిధిలోని
ఉప్పాక గ్రామానికి చెందినఓ వెబ్ ఛానెల్ రిపోర్టర్ ప్రభు కు ఇద్దరు అంగవైకల్యం గల పిల్లలు ఉన్నారు. వారికి ఓ స్వచ్ఛంద సంస్థ ఉపకరణాలు సమకూర్చనుంది.ప్రభుది కడు నిరుపేద కుటుంబం.ఈ విషయం తెలుసుకున్న ఎంపిడిఓ పి.శ్రీనివాసులు, రూ.2వేలు,ఆర్. డబ్ల్యూ.ఏ. ఈ ఎస్ విజయ్ కృష్ణ,రూ.వెయ్యి/- మొత్తం రూ.3వేల ఆర్ధిక సహాయం వైద్యం ఖర్చులు నిమిత్తం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి అరుణ,సర్పంచ్ తాటి సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: