మన్యంటీవీ ఏటూరునాగారం: ములుగు జిల్లా చిన్నబోయినపల్లి, తాడ్వాయి మండలాల. అడవి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు గాయపడగా శుక్రవారం రాత్రి ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం స్పందించి సాయం చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మీని మేడారం జాతర ఏర్పాట్ల నిమిత్తం మేడారం వస్తుండగా తాడ్వాయి, చిన్నబోయినపల్లి మధ్య ఏటూరునాగారం కు చెందిన రాజన్న గాయపడి రోడ్డు పక్కనే పడి ఉన్నారు. గమనించిన ఏఎస్పి తన వాహనాన్ని ఆపి వృద్ధుడి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: