మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో ఎస్సి కాలనీలో 5 లక్షల రూపాయలతో 140 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణంను బుధవారం నాడు ఆ గ్రామ అధ్యక్షుడు ఇందారపు లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి సిసి రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్,మండల అధ్యక్షుడు మైల జయరామ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లిపల్లి శివయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు,సొసైటీ డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ,మురళి,కోటేశ్వరరావు,బాబూరావు,మజీద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: