మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం విలేకరులు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా
పర్సా నాగేశ్వరరావు(ఆంధ్రజ్యోతి),ఉపాధ్యక్షులు మానికల సీతయ్య (వెలుగు),ప్రధాన కార్యదర్శి కల్లోజ్
అచ్చయ్య(సాక్షి),కోశాధికారి ఉమామహేశ్వరరావు(వార్త) లను ఎన్నుకోవడం జరిగింది.ప్రెస్ క్లబ్ సభ్యులుగా
(ఈనాడు)కోమటి మాధవ్,(నవతెలంగాణ)బన్నె చెన్నారావు,(నమస్తే తెలంగాణ) పోతురాజు బాలయెగి,(సూర్య)సోమా చందు,(ఆంధ్రప్రభ)ఈదుల సురేష్ కుమార్,(ప్రజాపక్షం)ఇమ్మడి కిశోర్,
(మన్యం మీడియా రిపోర్టర్)కోర్సా శ్రీరామ్,(మనతెలంగాణ)పఠాన్ రహిమ్,(జ్యోతి)లకావత్ కృష్ణ. తదితర పాత్రికేయ మిత్రులు,మీడియా మిత్రులు ఉన్నారు.
Post A Comment: