మన్యం టీవీ,పినపాక:పినపాక మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామనికి చెందిన గుదె వెంకటేశ్వర్లు కిడ్ని వ్యాధి తో బాధపడుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న....మణుగూరు కు చెందిన హెల్పింగ్ హ్యండ్స్ ఫౌండేషన్ సంస్థ ప్రెసిడెంట్ విత్తనాల సుధీర్ ,యలగల నవనీత్ లు బాధితుడు అయన గుదె వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి రూ.5వేల నగదును వైద్య ఖర్చులు కోసం సహయం అందించారు.బాధితుడు కుటుంబాన్ని అన్ని విధాల అదుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చెల్లా అఖిల్,రమేష్ పాల్గొన్నారు.
Post A Comment: