మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు గొందిగూడెం జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలను సందర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ సందర్భంగా పాఠశాల పరిషర ప్రాంతాలను మరియు విద్యార్ధులకు ఏర్పాటు చేసిన భోజనాలను పరిశీలించారు.అలాగే ఉపాధ్యాయులు విద్యార్ధుల కొరకు శానిటైజెర్ స్టాండ్ను అందజేసారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుల జిల్లా అధ్యక్షులు ఎస్కె ఖదీర్,ప్రదానొపాద్యాయులు రామారావు,వార్దెన్ తారాశింగ్,మండల తెరాస యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: