మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో
కోవేడ్- 19 నిబంధనలు పాటిస్తూ హై స్కూలు ప్రారంభం.విద్యార్థులు బడి బాట పట్టారు, తొమ్మిదో తరగతి,పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు,విద్యార్థులు పాటలు విన్నారు.
దమ్మపేట,మల్కారం, పెద్ద గొల్లగూడెం,పార్కులుగండి, పట్టువారిగూడెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు పరిశీలించిన,
మిడ్ డే మీల్స్ ను పరిశీలించిన జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్, దమ్మపేట వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఎంఈఓ లక్ష్మి, వెటర్నరీ డాక్టర్ మన్యం రమేష్ బాబు, ఎంపీడీవో బత్తిని శ్రీనివాసరావు.
Post A Comment: