బొంతు రామ్మోహన్
ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని మేయర్ బొంతు రామ్మోహన్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు కేటీఆర్ తప్పకుండ ముఖ్యమంత్రి అవుతారని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం పదవి చేపడతారని చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు కేటీఆర్కు శక్తిని ఇవ్వాలని తిరుమల వెంకన్నను ప్రార్థించానని బొంతు రామ్మోహన్ తెలిపారు.
Post A Comment: