విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం టీవీ, పినపాక:ఏజెన్సీలోపోడు సమస్యల పరిష్కారం కొరకు సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఫారెస్టు శాఖ అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఏజెన్సీలో ప్రశాంత వాతావరణానికి కృషిచేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్రాత పూర్వక ప్రకటన విడుదల చేయడం జరిగిందని ఆయన మన్యం టీవీకి తెలిపారు.
Post A Comment: