CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్యకర్త కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కును అందించిన ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీకి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొప్పుల కృష్ణ  ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం కృష్ణ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన 2,00,000 విలువ గల చెక్కును కృష్ణ అమ్మ గారికి అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జెడ్పిటిసి కామారెడ్డి శ్రీలత, మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: