కుంరం ఈశ్వరి బాయి తెలంగాణ రాష్ట్ర మహిళ సభ్యులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని పర్యవేక్షించి మహిళలు అనేక సమస్యలు ఎదుర్కుంటారు.గృహ హింసా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కనుక వారి సుఖ క్షేమలను తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు శ్రీమతి శ్రీ కుమ్ర సూచించారు.
Post A Comment: