CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లాలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ సుడిగాలి పర్యటన

Share it:

 


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా తాడ్వాయి, గోవిందరవుపేట మండల కేంద్రాలలో బండారి చంద్రయ్య,మురహరి భిక్షపతి అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఎమ్మెల్సీ ఎన్నికల గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. అనంతరం

తాడ్వాయి బొడ నర్సింగరావు కుమారుడు కొడుకు అజయ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 10 వేల రూపాయలు అందించారు.

గోవిందరవుపేట మండల ఉపాధ్యక్షుడు అజ్మిరా సురేష్ వల్ల అన్న ఇటీవల మృతి చెందగా దుంపెళ్లి గూడెం లో వారి కుటుంబానికి వారి స్వగృహంలో   

పరామర్శించారు.

గోవిందరవుపేట లో పూసునూరి రామచంద్రరావు

కుటుంబాన్ని పరామర్శించారు. 

ఎమ్మెల్సీ కన్వీనర్ పోరిక గోవింద్ నాయక్,

మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,జి.కృష్ణ రెడ్డి,జిల్లా మైనారిటీ నాయకులు తాహిర్ పాషా,ఆలేటి జై పాల్ రెడ్డి,ఇంద్ర రెడ్డి,మోహన్ రావు,పుసం పురుషోత్తం, 

గోవిందరవుపేట ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఎంపీపీ అరుణ్ లక్ష్మ రెడ్డి,సర్పంచ్ మోహన్,అధికారి ప్రతినిధి సురపనేని సాయిబాబు,బాలకృష్ణ నెమలి,

గ్రామ అధ్యక్షులు బాణోత్ వెంకన్న, గుమ్మడి ప్రసాద్,ప్రవీణ్,మాజీ ఎంపీటీసీ చందూలాల్,జన్ను రాంబాబు,బండి రాజశేఖర్,లాకావత్ నర్సింహా నాయక్,మధు సుధన్ రెడ్డి,నిమ్మగడ్డ నరేందర్,నిమ్మల సోమా రాజు,బొల్లం శివ,తుమ్మల శివ,రాం రెడ్డి,తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: