ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.
ఈ భేటీకి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్స్, జడ్పీ చైర్పర్సన్స్, మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు.
Post A Comment: