మన్యం టివి కడెం :
రైతును రాజు చేయాలనే ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్టం లో రైతు సంక్షేమనికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు కడెం మండల్ పెద్ద బెల్లాల్ లో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ రైతు వేదిక భవనాల వలన రైతులు ఏకమవుతారని తమ తమ సమస్యలు ఒక్కరికొకరు తెలుపుకుంటు పరిష్కారాలు మాట్లాడొకవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో కడం ZPTC శ్రీనివాస్ రెడ్డి ,సర్పంచ్ రమాదేవి నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: