CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ఎమ్మెల్యే నోములకు సీఎం కేసీఆర్‌ నివాళి

Share it:

 



హైదరాబాద్‌ : టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా పార్టీ ముఖ్య నేతలు, మంత్రి కేటీఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు  కేసీఆర్‌ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులతో భేటీ అయ్యారు. సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ వారితో చర్చిస్తున్నారు

Share it:

TELANGANA

Post A Comment: