మన్యం టీవీ, బూర్గంపాడు:
శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, సారపాక పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణ మండపం లో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అత్యంత వైభవంగా 4-2-2021 గురువారం నాడు శ్రీ మహా సుదర్శన నారసింహ మృత్యుంజయ సహిత ఆయుష్య హోమం మరియు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనున్నది అని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రీ నర్సింహ సేవవహిని వారు కోరారు.
Post A Comment: