CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్ర్య సమరయోధులు బొలిశెట్టి నరసింహయ్య మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు ,నాయకులు

Share it:

 


మన్యంటీవి,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తో గూడెం పంచాయతీ గోపాల్ రావు పేట గ్రామానికి కి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు బొలిశెట్టి నరసింహయ్య (100)మృతిపట్ల ఎంపీపీ గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ వర్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి,  పిఎసిఎస్ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటరెడ్డి, సీతంపేట ఉపసర్పంచ్ కొండేరు నాగభూషణం, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, పటేల్ కామేష్ టీఆరెస్ సీనియర్ నాయకులు కటకం గణేష్ ,డాక్టర్ శ్రీ రామ్ ,బొలిశెట్టి నరసింహారావు, దాట్ల వాసు బాబు, నాయకులు సోంపల్లి తిరుపతి,బూర సురేష్ ,పుప్పాల నరసింహారావు తదితరులు ఆయన మృతదేహానికి పులమాలలతోఘన నివాళ్ళు అర్పించారు.ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

నరసింహయ్య మృతితీరని లోటు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బొలిశెట్టి నరసింహయ్య మృతి తీరనిలోటని పినపాక లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కు వెంకట్ నరసారెడ్డి  అన్నారు .ఆయన గోపాల రావు పేట లోనరసింహయ్యమృతదేహానికి ఘన నివాళ్ళు అర్పించారు.

Share it:

TELANGANA

Post A Comment: