మన్యం టీవి, పినపాక:స్వాత్రంత్య్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహయ్య మృతి పట్లపినపాక మండలం గోపాల్రావుపేట లో నివాళులర్పించిన భద్రాచలం డివిజన్ ఇంచార్జ్ సీనియర్ నాయకుడు నల్లపు దుర్గా ప్రసాద్ , పినపాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీజడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, పినపాక నియోజకవర్గ కో కన్వీనర్ గురిజాల గోపి , వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, బ్లాక్ కోఆర్డినేటర్ ఇక్బాల్ హుస్సేన్ , పినపాక మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, నియోజకవర్గ యువ నాయకుడు కొర్స ఆనంద్ , మణుగూరు మండల యూత్ నాయకుడు రషీద్ పల్లపు సంపత్ కొంబత్తిని శీను షేక్ మదర్ సాయి నాగ బండి వెంకటేశ్వర్లు జిల్లా ఎస్సీ సెల్ బోడ రమేష్ పినపాక మండల యూత్ నాయకుడు చంద వరప్రసాద్ శాఖమూరి సత్యనారాయణ గుత్తుల ప్రతాప్ జాడి రాంబాబు మరియు పలువురు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.
Post A Comment: