CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 కోవిడ్-19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుండాల, ఆళ్లపల్లి ఎంపీపీలు ముక్తి సత్యం, మంజుభార్గవి

Share it:



గుండాల మన్యం టీవీ:  కోవిడ్-19  వ్యాక్సిన్  పట్ల  ప్రజల్లో ఉన్న  అపోహలను తొలగించి అందరూ వ్యాక్సిన్  వేసుకునేలా  చైతన్యవంతం చేసి కరోన మహమ్మారిని  తరిమికొట్టాలని  గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఆళ్లపల్లి  ఎంపీపీ  కొండ్రు మంజుభార్గవి అన్నారు . గుండాల, ఆళ్లపల్లి  మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్-19 వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని  మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తో కరోనా అంతం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కరోనా టీకా తయారు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ రామక్క,  తాసిల్దార్ ఉషా శారద,  ఎంపీడిఓ వెంకట్రావ్, వైద్యాధికారి రవిచంద్,  సర్పంచ్ కోరం సీతారాములు, ఉప  సర్పంచ్ ఉపేందర్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: