మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని శివలింగపురం గ్రౌండ్ లో జరుగుతున్న తాళ్లపల్లి తేజస్విని మెమోరియల్ క్రికెట్ టోర్నీలో హర్ష యూత్ క్రికెట్ టీమ్ 47 పరుగులతో ఎస్సిసిఎల్ కాంట్రాక్టర్లు టీం పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో మహేష్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయ్యారు.
Post A Comment: