మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం, లక్ష్మిపురం గ్రామంలో మాజీ సర్పంచ్ బూరం గంగరాజు దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్ సొంపాక నాగమణి, బూరం శ్రీనివాసరావు,చేతుల పెద్దవీర్రాజు, సొంపాక తిరుపతి తదితరులు ఉన్నారు.
Post A Comment: