మన్యం టీవీ: కరకగూడెం.మండలపరిదిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతి ఉత్తమ గ్రామపంచాయతి గా ఎన్నిక కావడంతో గ్రామపంచాయతి సర్పంచ్ భుక్యా భాగ్య లక్ష్మీ పంచాయతీకి సెక్రటరీ తరుణ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వారిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక జడ్పిటిసి కొమరం కాంతారావు బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: