CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసిన తెరాస నాయకులు శ్రీధర్ వర్మ

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 

మంగపేటమండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పూల మాలలువేసి 

  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యుస్ పాయింట్  ప్రారంభించిన  తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,  జిల్లా నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి  కటికనేని సత్యనారాయణ ,లొడంగి లింగయ్య,మహిళ అధ్యక్షరాలు కాటూరి సుగుణ,యూత్ మండల ప్రధాన కార్యదర్శి పున్నెం మోహన్, ,  మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ,యగ్గడి అర్జున్  తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: