మన్యం టీవీ మంగపేట.
మంగపేటమండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పూల మాలలువేసి
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యుస్ పాయింట్ ప్రారంభించిన తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ ,లొడంగి లింగయ్య,మహిళ అధ్యక్షరాలు కాటూరి సుగుణ,యూత్ మండల ప్రధాన కార్యదర్శి పున్నెం మోహన్, , మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ,యగ్గడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: