👉పినపాక మండల ఆదివాసీ ఐకాసా
మన్యం టీవి, పినపాక :
ఆదివాసీల హక్కులు ,సాంప్రదాయాలు చట్టాలపై జరిగే అవగాహన సదస్సు ను విజయవంతం చేయాలని ఆదివాసి జేఏసి మండల అధ్యక్షులు తోలెం శ్రీను పిలుపునిచ్చారు. సోమవారం పినపాక మండల వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. తాసిల్దార్ మహేశ్వర రావు కు, మండల విద్యాశాఖ అధికారి వీరస్వామీ, ఆదివాసీ సర్పంచులు,
ప రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు , ఆర్ ఐ వీరభద్రం, వీర్రాజు, వీఆర్వోలు, వీఆర్ఏలు ,ఆదివాసి ఉద్యోగులను ఈనెల29,30జరిగే ఆదివాసి హక్కుల చట్టాలు మరియు సంస్కృతి సాంప్రదాయాల సెమినార్ కు హాజరు కావాల్సిందిగా కోరుతూ కరపత్రాలుఅందజేశారు.
Post A Comment: