మన్యంటీవీ ఏటూరునాగారం:
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ కు వినతి పత్రం అందించి. తదనంతరం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పర్శిక సతీష్ మాట్లాడుతూ
5వ షెడ్యూల్ ఏరియాలో ని1/59, 1/70, చట్టానికి విరుద్ధంగా 1970 తరువాత గిరిజనేతరులకు ఇచ్చిన పట్టా పాసుపుస్తకాలు రద్దు చేయాలి. G.o.M.sno.3 పై మినీ అసెంబ్లీ అయినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టంగా మార్చాలి. పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసి రైతులకు పట్టాలు ఇవ్వాలి. మరియు కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్(ASP) ములుగు జిల్లా కార్యదర్శి పులిశ నర్సింహారావు, చేల ఆనంద్, తుర్సచంటి,కుర్సం. చిన్నక్క, దుర్గ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: