మన్యంటీవీ,ములకలపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలం,సీతారాంపురం గ్రామపంచాయతీ నందు స్వీపర్ విధులు నిర్వర్తిస్తూ,అనారోగ్యంతో చనిపోయిన పాశం అలివేలుకు ప్రభుత్వం నుండి రావలసిన నాలుగు నెలల జీతం రావడంతో,సీతారాంపురం ఉప సర్పంచ్ దుబ్బా సునీత వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Post A Comment: