మన్యం టివీ:కరకగూడెం. క్రీడాలతోనే స్నెహభవాలు పెరుగుతాయని చొప్పాల సర్పంచ్ జవ్వాజి రాధ అన్నారు.కరకగూడెం మండలంలోని శ్రీ సారలమ్మ తల్లి జాతర సందర్భంగా జాతర కమిటి ఆధ్వర్యంలో ఉమ్మడి పినపాక,తాడ్వాయి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చొప్పాల సర్పంచ్ జవ్వాజి రాధ చేతులమీదుగా రిబ్బన్ కట్టుచేసి,ప్రారంభించడం జరిగింది.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ బోడ ప్రశాంత్,అలయ పూజారి డిల్లీ సరోజిని,జాడీ రామనాథం,అయ్యెరు వెంకటేశ్వర్లు,జవ్వాజి సమ్మయ్య,జాతర నిర్వహకులు గుడ్ల రంజిత్ కుమార్,వడ్లకొండ సాంబయ్య,ఇర్ప శ్యామ్,సూరబాక అశోక్,కొంపెళ్ళి నరేష్ పాల్గొన్నారు.
Post A Comment: