CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి .

Share it:

 



ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం టీవీ :కరకగూడెం. మండల కేంద్రంలోని తాటి గూడెం గ్రామంలో నిర్వహించిన రెండు జిల్లలా వాలీబాల్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రామనికి ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ ఏజెన్సీ నుండి ఉత్తమ క్రీడాకారులు గా తయారవ్వాలని ఆకాంక్షించారు. అందుకు తగిన విధంగా సిక్షణ ఇచ్చేందుకు భవిష్యత్తులో తక్షణమే  శిబిరాలు ఏర్పాటు చేస్తామని అయన తెలియజేశారు. సివిల్ గ్రూప్స్ సాఫ్ట్ వేర్ తదితర రంగాలలో కోచింగ్  ఇప్పించేందుకు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని రేగ విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా విద్యార్థులకు ఉన్నత చదువులలో తగ్గిన  విధంగా ప్రోత్సహిస్తున్నామి తెలిపారు.అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చెశారు. మొదటి బహుమతి ములుగు జిల్లా ఎక్కెల గ్రామము ,ద్వితీయ బహుమతి పాక మండలం పొట్లపల్లి, మూడవ బహుమతి ములుగు జిల్లా కామారంలు గెలుపొందారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమరం వెంకటనారాయణ, స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ విశ్వనాధ, కుంజ రామకృష్ణ,‌ పోలె బోయిన వెంకటనారాయణ, గొగ్గలి కృష్ణ, కొమరం కాంతారావు, పోలె బోయిన నరేష్, కొమరం ప్రవీణ్, కొమరం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

SPORTS

Post A Comment: