మన్యం టీవీ చర్ల: చర్ల మండలం గన్నవరం క్రీడామైదానం నందు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ (తెలంగాణ ఆంధ్ర , చతిస్గడ్)ను సి ఎ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 52 జట్లు పాల్గొంటున్నాయని, గెలుపొందిన మొదటి జట్టుకు 30,116 షీల్డ్, రెండో జట్టుకు 20,116 షీల్డ్ అందించబడును అని నిర్వాహకులు పోడియం మురళి, అక్క పెళ్లి సుధాకర్,చంటి,శివ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఈర్ప శాంత, ఎంపీపీ కోదండ రామయ్య, సర్పంచ్ కాపుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: