CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మున్సిపాలిటీ కార్మికులకు బట్టలను పంపిణీ చేసిన విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మహాత్మా గాంధీ,అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం మున్సిపాలిటీ కార్మికుల కు ఎమ్మెల్యే రేగా కాంతారావు బట్టలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాల్ కమిషనర్ వెంకటస్వామి, కార్యాలయ సిబ్బంది, కార్మికుల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: